దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్

50చూసినవారు
దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్
దేశంలో క్యాన్సర్ కేసుల నివారణలో భాగంగా మరో ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు  భారత ప్రభుత్వం ప్రకటించింది. కొత్త వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌తో పాటు రొమ్ము, నోటి క్యాన్సర్‌లను లక్ష్యంగా చేసుకుంటుందని వెల్లడించింది. 9 నుంచి 16ఏళ్ల మధ్య వయసుగల బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 30 ఏళ్లు పైబడిన మహిళలు స్క్రీనింగ్ చేయించుకునేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్