గుడ్ న్యూస్.. మహిళలకు రూ.3 లక్షలు

579755చూసినవారు
గుడ్ న్యూస్.. మహిళలకు రూ.3 లక్షలు
స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకొనే మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 'ఉద్యోగిని' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.3లక్షల వరకు రుణం అందిస్తోంది. రూ.1.50 లక్షలలోపు వార్షిక ఆదాయం 18-55ఏళ్లు ఉన్న మహిళలు అర్హులుగా పేర్కొంది. రుణం పొందాలనుకునే వారు రేషన్, ఆధార్, ఆదాయ, క్యాస్ట్ సర్టిఫికెట్స్, బ్యాంకు పాస్ బుక్, ఫొటోలతో తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్