GOOD NEWS: మహిళల అకౌంట్‌లోకి రూ.5,000

259342చూసినవారు
GOOD NEWS: మహిళల అకౌంట్‌లోకి రూ.5,000
దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి మాతృ వందన యోజన'ను తీసుకొచ్చింది. 19 ఏళ్లు పైబ‌డి, తొలిసారిగా గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల ఖాతాల్లోకి ఈ ప‌థ‌కం కింద మూడు విడ‌త‌ల్లో రూ.5,000ను జ‌మ చేస్తారు. పూర్తి వివరాలకు స‌మీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని లేదా https://pmmvy.wcd.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించవ‌చ్చు.