ప్రభుత్వ కీలక నిర్ణయం.. బాణాసంచాపై నిషేధం

68చూసినవారు
ప్రభుత్వ కీలక నిర్ణయం.. బాణాసంచాపై నిషేధం
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది. శీతాకాలం నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి నేపథ్యంలో ఆన్‌లైన్ డెలివరీలతో సహా అన్నిరకాల బానాసంచా అమ్మకాలు, నిల్వ, తయారీ, కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్