తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం మారిందా?

73చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం మారిందా? ఇది ఎప్పుడు మారింద‌ని చాలామంది సోష‌ల్ మీడియా వేదిక చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలోని మెడికల్ కాలేజికి తెలంగాణ అధికారిక చిహ్నం మార్చి కొత్త చిహ్నం పెట్టారు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వ అధికారిక చిహ్నం మారుస్తున్న‌ట్లు సీఎం రేవంత్ స‌ర్కార్ ఎక్క‌డ ప్ర‌క‌టించ‌లేద‌ని సోష‌ల్ మీడియా వేదికగా నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్