గుంజీలు తీయించి చెప్పులు నాకించాడు (వీడియో)

345977చూసినవారు
మధ్యప్రదేశ్ లో గిరిజన వ్యక్తిపై యూరినేషన్ ఘటన మరువక ముందే యూపీలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. సోనభద్ర జిల్లాలో ఓ దళిత వ్యక్తి తన మామయ్య ఇంట్లో ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా లైన్మెన్ తేజ్ బలి సింగ్ ని ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో వివాదం రాగా, లైన్మెన్ రెచ్చిపోయాడు. ఆ వ్యక్తితో చెప్పులు నాకించి గుంజీలు తీయించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా, పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్