కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

72చూసినవారు
కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
AP: మ్యారేజ్ రిసెప్షన్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్నోవా కారును ఆర్టీసీ బస్సు..ఢీ కొట్టింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాజా నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్