50 పైసల చిల్లర ఇవ్వకపోవడంతో పోస్టాఫీస్‌కు 15 వేలు ఫైన్

58చూసినవారు
50 పైసల చిల్లర ఇవ్వకపోవడంతో పోస్టాఫీస్‌కు 15 వేలు ఫైన్
ఓ వ్యక్తి నుంచి 50 పైసలు ఎక్కువగా తీసుకున్నట్లు తేలడంతో పోస్టాఫీస్‌కు.. వినియోగదారుల కోర్టు రూ.15 వేలు ఫైన్ విధించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మానష అనే వినియోగదారు గతేడాది డిసెంబరు 13న పొజిచలూర్‌ పోస్టాఫీసులో రిజిస్టర్డ్‌ లెటర్‌ బుక్‌ చేశారు. అయితే దానికి రూ.29.50 కాగా తన వద్ద నుంచి రూ.30 వసూలు చేశారని ఆ వ్యక్తి జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును పరిశీలించిన వినియోగదారుల కమిషన్‌ ఈ మేరకు తీర్పునిచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్