అన్న క్యాంటీన్లతో పేదలకు ఆసరా

57చూసినవారు
అన్న క్యాంటీన్లతో పేదలకు ఆసరా
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. మలివిడతలో 75 క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. విశాఖ నగరం పరిధిలో 25 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అన్న క్యాంటీన్ల ద్వారా కేవలం రూ.5కే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్