ఆయన సేవలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: హీరో కళ్యాణ్ రామ్

76చూసినవారు
ఆయన సేవలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: హీరో కళ్యాణ్ రామ్
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల హీరో కళ్యాణ్ రామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'రామోజీరావు భారతీయ మీడియా, చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్