రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్ రాణి రాంపాల్

54చూసినవారు
రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్ రాణి రాంపాల్
భారత మహిళా హాకీ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ గురువారం (అక్టోబర్ 24) రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆమె 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికారు. ఆమె కెప్టెన్సీలో, భారతదేశం ఒలింపిక్స్‌లో తమ అత్యుత్తమ ముగింపును నమోదు చేశారు. టోక్యో 2020 గేమ్స్‌లో నాల్గొవ స్థానంలో నిలిచారు. ఆ సమయంలో రాణి రాంపాల్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయారు.

సంబంధిత పోస్ట్