అంబర్ పేట్ మహంకాళి అమ్మవారు దుర్గామాతగా దర్శనం

54చూసినవారు
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారు గురువారం సింహ వాహనంపై దుర్గామాతగా భక్తులకు దర్శనం ఇచ్చారు. దుర్గ భావానీలు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్