అంబర్‌పేట: ఘోరం.. వృద్ధ దంపతుల దారుణ హత్య

71చూసినవారు
అంబర్‌పేట: ఘోరం.. వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్ లోని అంబర్‌పేట సాయిబాబా నగర్‌ కాలనీలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారు. మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న వృద్ధ దంపతులు లింగారెడ్డి, ఊర్మిళాదేవిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా చంపేశారు. తలపై బాది, గొంతు కోసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనానికి వచ్చిన దుండగులే దంపతులను హత్య చేసి ఉంటారని.. 3 రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్