భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ కుల, మత, జాతి, విద్వేషాలు లేని భారతదేశాన్ని కోరుకున్నారని, ఆ కోరికను నెరవేర్చడం కోసం విద్యార్థులు ముందుకు రావాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఓయూలో మాట్లాడుతూ. కుల, మత, జాతి, విద్వేషాలకు మోడీ ప్రభుత్వం రెచ్చగొట్టి రాజకీయాల్లో లబ్ధిపొందాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.