మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం... సీఎం రేవంత్ రెడ్డి

53చూసినవారు
మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం... సీఎం రేవంత్ రెడ్డి
నగరం మధ్యలో నుండి ప్రవహించే నది దేశంలో ఎక్కడ లేదు అని, పాలకుల నిర్లక్ష్యంతో మూసి మురికి కూపంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. మూసీకి పునరుజ్జీవనం అందిస్తామని, అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 6 నెలల నుండి అధికారులు సర్వే చేసారని, 1600 ల ఇల్లు నదీ గర్భంలో ఉన్నాయని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్