బైక్ నుంచి మంటలు... తప్పిన ప్రమాదం

83చూసినవారు
బైక్ నుంచి మంటలు చెలరేగిన సంఘటన పోలిస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. శాలిబండలో నిన్న రాత్రి జరిగిన జూలుస్ లో ఓ వాహనాధరుడు బైక్ పై ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా బైక్ పెట్రోల్ ట్యాంక్ కింది నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్