విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ

62చూసినవారు
విద్యకు 30 శాతం నిధులు కేటాయించాలి: ఏబీవీపీ
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు సభావట్ కళ్యాణ్ తెలియజేశారు. శుక్రవారం గోషామహల్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, విద్య వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచాల్సిన బాధ్యత, అవసరం ఉందని, గత ప్రభుత్వం వలె విద్య వ్యవస్థలపై తప్పులు చేయొద్దని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్