సికింద్రాబాద్ లో గెలుపు నాదే

50చూసినవారు
సికింద్రాబాద్ పార్లమెంట్ గెలుపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థి ఎవరైనా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం పైన మా దృష్టి ఉందని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థి ఎవరనే భయం మాకు లేదన్నారు. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్