ఇబ్రహీంపట్నం: చేట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

60చూసినవారు
ఇబ్రహీంపట్నం: చేట్టుకు ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ లో చేట్టుకు ఉరేసుకొని కప్పరి సాలమ్మ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఖానాపూర్ లోని తన అక్కవాళ్ళ ఇంటికి వచ్చిన సాలమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్