కడియం శ్రీహరితో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు

569చూసినవారు
కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిణ్ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్లో చేరే అంశంపై కడియంతో నేతలు చర్చలు జరిపారు. రేపు కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కడియం కావ్య బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనని చెప్పేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్