లంగర్ హౌస్ లో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి

560చూసినవారు
హైదరబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత ఆదివారం కార్వాన్ నియోజకవర్గం లంగర్ హౌస్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. మాధవి లత మాట్లాడుతూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్