నీట్ పరీక్ష రద్దు కోరుతూ తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఆందోళన

79చూసినవారు
తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్వర్యంలో బుధవారం తెలుగుతల్లి జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేశారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నీట్ పేపర్ తో భారీ స్కాం చేసిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్