తెలంగాణ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం భేటీ

50చూసినవారు
తెలంగాణ యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రాష్ట్ర సచివాలయంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్