గణేష్ నిమజ్జనంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం

77చూసినవారు
గణేష్ నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలపై తెలంగాణ సీసీసీలో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు. పర్యవేక్షణతో పాటు ప్రతి గంట గంటకు కమాండ్ కంట్రోల్ నుంచి సిబ్బందికి అవసరమైన సూచనలిచ్చి అప్రమత్తం చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్