హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

73చూసినవారు
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. ఈ మేరకు సోమవారం హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. 15, 000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది నిమజ్జన పనుల్లో పాల్గొంటున్నారని, గ్రేటర్ పరిధిలో 465 క్రెన్స్, హుస్సెన్ సాగర్ లో 38 క్రేన్స్ అందుబాటులో ఉంచామని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్