అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి తాండవం

53చూసినవారు
దేశంలో, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి తాండవ మాడుతుందని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షులు సిహెచ్. భూపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో గౌడ్ మాట్లాడుతూ అవినీతిని నిలువరించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవిన్యూ, మైనింగ్ శాఖలలో చిన్న స్థాయి ఉద్యోగులు సైతం లంచగొండులుగా పట్టుబడ్డ వైనాలు చూశామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్