బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్‌: చంద్రబాబు

74చూసినవారు
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్‌: చంద్రబాబు
బాబాయిని చంపిన వారికి ఎంపీ సీటు ఇచ్చారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెలుపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కావలి ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, చట్టాలపై గౌరవం లేదన్నారు. ’’దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్‌. ఎక్కువ మంది పేదలు ఉన్న రాష్ట్రం ఏపీ. విలాసవంతమైన భవనాలు కట్టుకోవడంలో ఆయనే నంబర్‌ వన్‌. జగన్‌ పేద వాడా? పెత్తందారా?‘‘ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్