ఖైరతాబాద్: వారికి నేరుగా ఇంటర్ లో ప్రవేశాలు

53చూసినవారు
ఖైరతాబాద్: వారికి నేరుగా ఇంటర్ లో ప్రవేశాలు
తెలంగాణ గురుకులాల్లో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు నేరుగా ఇంటర్ లో ప్రవేశాలు కల్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం దీనిపై విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేవారిమని, వచ్చే విద్య సంవత్సరం నుంచి గురుకులాల్లో పది పాసైన ప్రవేశాలు కల్పిస్తామన్నారు. గురుకులాల్లో 8th నుంచి NCC, NSS, స్కౌట్స్ అండ్ గ్రేడ్స్, రైడ్ క్రాస్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్