మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి పొన్నం

57చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళులర్పించిన మంత్రి పొన్నం
మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా బాపు ఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బుధవారం మహాత్మా గాంధీ ఘాట్ కి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్