భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు: తహశీల్దార్

1535చూసినవారు
కూకట్ పల్లి పరిధిలోని భూదాన్ భూములు తమవి అంటూ కబ్జాకు యత్నిస్తున్న రాజేందర్ రెడ్డిపై కఠీన చర్యలు తీసుకుంటామని శుక్రవారం తహశీల్దార్ స్వామి హెచ్చరించారు. సర్వే 353, 354 లోని 24 ఎకరాల 26 గుంటల భూదాన్ భూములకు సంబంధించి పేద ప్రజలను మోసం చేస్తూ భూదాన్ భూములను పాంచే ప్రయత్నం చేస్తుండడంతో స్థానికంగా వచ్చిన పిర్యధుతో అతడి పైన కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేశామని ఇప్పటికీ ఆతని పైన కేసులు ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్