బిజెపి ఎంపీ అభ్యర్థి ప్రత్యేక పూజలు

75చూసినవారు
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత శనివారం మలక్పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మలక్పేటలో గల దేవాలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :