జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యత తీసుకున్న ఆమ్రపాలి

64చూసినవారు
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. మాజీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమెకు వివరించారు. కాగా, ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్, రోనాల్డ్ రాస్ కు ట్రాన్స్కో సీఎండీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్