సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారు...

73చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఉనికి కోల్పోతారని బీఆర్ఎస్ వాళ్ళు భయపడుతున్నారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపి ఎమ్మెల్యేలు అబండాలు మోపుతున్నారని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సరించారని, గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫి అందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్