జనసంద్రమైన మల్కాజిగిరి

74చూసినవారు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో సోమవారం నిర్వహిస్తున్న జనజాతర సభకు భారీగా జనాలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరికి వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. ఎండ భారీగా ఉన్నా మధ్యాహ్నం 3 గంటల నుంచే కార్యకర్తల రాక ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్