హిందూ-ముస్లిం భాయ్.. భాయ్

61చూసినవారు
హిందూ-ముస్లిం భాయ్. భాయ్ అని, తెలంగాణలో మత సామరస్యం చాటి చెప్పేందుకే ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నామని పలువురు నాయకులు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి పరిధి నేరేడ్మెట్లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్