జవహర్ నగర్ ఘటన... మంత్రి ఈటెల రాజేందర్ సిరియస్

79చూసినవారు
జవహర్ నగర్ ఘటనపై మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గురువారం సిరియస్ అయ్యారు. పిల్లలను కుక్కలు పిక్కుతుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మల్కాజ్ గిరి ఎంపీగా గతంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జవహర్ నగర్ ప్రజల సమస్యలు తెలుసని. నామమాత్రంగా స్పందించడం ఏంటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గంజాయి బ్యాచ్ లకు జవహర్ నగర్ అడ్డాగా మారిందన్నారు.

సంబంధిత పోస్ట్