రోడ్డుపై పారుతున్న మురుగు నీటి, వాహనదారులు ఇబ్బందులు

567చూసినవారు
ఈస్ట్ ఆనంద్ బాగ్ లో రోడ్డుపై మురుగు నీరు ఏరులై పారుతోంది. డ్రైనేజీ చెత్త పేరుకుపోయి ఈ సమస్య తలెత్తిందని స్థానికులు పేర్కొన్నారు. నిన్న ఉదయం నుంచి మురుగునీటిలోనే వాహనదారులు ప్రయాణం చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలైనా అధికారులు సమస్యను పరిష్కరించడం లేదని, ఇకనైనా త్వరగా పూడికతీత పనులు చేపట్టి చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆదివారం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్