మంత్రి దిష్టిబొమ్మ దహనాన్నీ అడ్డుకున్న పోలీసులు

79చూసినవారు
అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేశారని నిరసనగా మంగళవారం టి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నల్గొండ అంజి మాట్లాడుతూ అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయటం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్