వైద్యం వికటించి అజయ్ అనే వ్యక్తి మృతి...

78చూసినవారు
వైద్యం వికటించి అజయ్ అనే వ్యక్తి మరణించిన సంఘటన పిర్జాదిగూడ జేపీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. అజయ్ అనే వ్యక్తి మూడు రోజుల కిందట బాత్రూంలో జారి పడటంతో దగ్గర్లో ఉన్న జెపి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్ వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని వెంటనే సర్జరీ చేయాలని చెప్పి బ్రెయిన్ సర్జరీ చేశారు, మరుసటి రోజు స్కానింగ్ చేయాలని మరొక హాస్పిటల్ తీసుకువెళ్లగా మార్గమధ్యంలో అజయ్ చనిపోయాడు దీంతో జేపీ హాస్పిటల్ వద్ద అజయ్ బంధువులు ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్