మహిళా మొర్చ అధ్యక్షురాలు శిల్పారెడ్డి అధ్వర్యంలో నిరసన

1079చూసినవారు
మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల లో హోలీ సంబరాలు జరుపుకుంటున్న పిట్టల బస్తి మహిళలపై మతోన్మాదులు చేసిన దాడికి ఖండిస్తూ బాధిత మహిళలకు మద్దతుగా మంగళవారం రాష్ట్ర మహిళా మొర్చ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అధ్వర్యంలో మహిళా మోర్చ శ్రేణులు మద్దతుగా నిలిచారు. బాధిత మహిళలకు మద్దతుగా మహిళా మోర్చా శ్రేణులు సంఘటన స్థలానికి చేరుకునే క్రమంలో సంఘటన స్థలానికి సమీపాన పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్