బాబు జగ్జీవన్ రామ్ జీవితం అధర్షనీయమని బీజేవైఎం ముషీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్ అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా రామ్ నగర్ డివిజన్ హారీ నగర్లో డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు అయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాండ్ర మురళీ, మేకల సత్యనారాయణ, ఆంజాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.