ముషీరాబాద్ లో బీఆర్ఎస్ మీటింగ్

52చూసినవారు
ముషీరాబాద్ లో బీఆర్ఎస్ మీటింగ్
ముషీరాబాద్ హెరిటేజ్ పంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, ముషీరాబాద్ ఎమ్మేల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పద్మారావు గౌడ్ పలు సూచనలు చేశారు. భారీ మెజారిటీతో గెలిచేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్