ఆలయాల్లో దేవుళ్ళ విగ్రహాలు దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్

6117చూసినవారు
జల్సాల కోసం ఆలయాల్లో దేవుళ్ళ విగ్రహాలు , బంగారు ఆభరణాలు దొంగలిస్తున్న ఓ నిందితుడిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, సిఐ సీతయ్య మాట్లాడుతూ. ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి ఐదు పంచలోహ విగ్రహాలు , బంగారు ఆభరణాలు దొంగిలించారు. అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్