ఏపీ సీఎం జగన్ తాజాగా ఆయన ఎన్నికల అఫిడవిట్ లో గ్రాడ్యూయేషన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రగతి మహా విద్యాలయంలో వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందారు. జగన్ 1994లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.