టీజీటీడీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పటేల్

69చూసినవారు
రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సోమవారం పటేల్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హిమాయత్ నగర్లోని టీజీటీడీసీ కార్యాలయంలో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం పెట్టి ఈ బాధ్యతను అప్పజెప్పారని, దీనిని సమర్థవంతంగా పని చేస్తానని రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి ఆదాయ వనరులు పెంచే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్