కమ్మరి. వడ్రంగి కుల వృత్తుల సమస్యలపై ధర్నా

62చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మరి, వడ్రంగి కుల వృత్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మను మాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మను మాయ సంఘం ఆధ్వర్యంలో కమ్మరి, వడ్రంగి కుల వృత్తుల సమస్యలు పరిష్కరానికి మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ ఈటెల రాజేందర్, ఆర్. కృష్ణయ్య, మాజీ స్పీకర్ మధుసూదన చారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్