దుర్గామాత విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్

79చూసినవారు
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన కృష్ణయ్య గౌడ్గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఫీల్ ఖానాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మతిస్తిమితం సరిగ్గా లేకపోవడంతోనే ఈ చర్యకు పూనుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్