ఎమ్మెల్సీ ని కలిసిన నియోజకవర్గ ప్రజలు

56చూసినవారు
ఎమ్మెల్సీ ని కలిసిన నియోజకవర్గ ప్రజలు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి శంబిపూర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శనివారం శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్