నిజాంపేట్: అయ్యప్ప ఆలయానికి భక్తుడు లక్ష రూపాయల విరాళం

56చూసినవారు
నిజాంపేట్: అయ్యప్ప ఆలయానికి భక్తుడు లక్ష రూపాయల విరాళం
నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీలో బుధవారం శ్రీ అబ్బూరి శేఖర్, మోక్షిత శ్రీ అయ్యప్ప స్వామి ఆభరణాల నిమిత్తమై లక్ష రూపాయల శ్రీ ధనరాజ్ యాదవ్ డిప్యూటీ మేయర్ సమక్షంలో విరాళం ఇవ్వడం జరిగింది. వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క దీవెనలు ఎల్లవేళలా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి వెంకట్ రెడ్డి, దీపక్, స్వాములు, తదితరులు ఉన్నారు.