వాలంటీర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మాధవి లత

2287చూసినవారు
ఈనెల 12న సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరగనున్న సోషల్ మీడియా వాలంటీర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరబాద్ లో అమే మాట్లాడుతూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్